Saturday, 21 March 2020

ప్లేయర్ల ప్రాణాలతో చెలగాటమా?

బ్యాడ్మింటన్ సమాఖ్యను ప్రశ్నించిన సైనా-కశ్యప్ కరోనా ముప్పు ఉన్నా పోటీల నిర్వహణపై ఆందోళన భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్, డబుల్స్ స్పెషలిస్ట్ అశ్వని పొన్నప్ప అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్యపై మండిపడుతున్నారు. ప్లేయర్ల విలువైన ప్రాణాలతో నిర్వాహక సంఘం ఆటలాడుతోందని, కరోనా వైరస్ హెచ్చరికలు ఉన్నా ఆల్ ఆంగ్లండ్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించడం ద్వారా.. ప్లేయర్ల జీవితాలను వైరస్ కు ఎరగావేయాలని నిర్ణయించారా అంటు ప్రశ్నించారు. ఇంగ్లండ్ లోని బర్మింగ్ హామ్ లో మార్చి […]

from teluguglobal.in https://ift.tt/33Cu0Iy
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment